ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ నిరసన

ABN, First Publish Date - 2021-05-07T06:22:45+05:30

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ జనగామంలో గురువారం ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ మారం వెంకటేశం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు.

నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, మే 6: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ జనగామంలో గురువారం ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ మారం వెంకటేశం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక తృణముల్‌ కాంగ్రెస్‌ బీజేపీ కార్యాలయాలను, బీజేపీ కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తున్నారని, ఈ దాడులను అరికట్టడానికి బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాం డ్‌ చేశారు. ఇప్పటికైనా అక్కడ దాడులను ఆపకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ నాయకులు కాసిపేట శివాజీ, జక్కుల నరహరి, గుండబోయిన సదానందం, మచ్చ విశ్వాస్‌, రాజేష్‌, రమేష్‌, సనత్‌కుమార్‌, కత్తెరశాల, సాయిలు, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T06:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising