ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలి

ABN, First Publish Date - 2021-08-03T05:43:52+05:30

సమాజంలో పేదలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యంగా వారి ఆకలి తీర్చ డానికి ప్రయత్నించాలని సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

పేదలకు అన్నదానం చేస్తున్న సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుల్తానాబాద్‌, ఆగస్టు2: సమాజంలో పేదలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యంగా వారి ఆకలి తీర్చ డానికి ప్రయత్నించాలని సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పలువురు దాతల సహకారంతో సుల్తానాబాద్‌ పట్ట ణంలో తుమ్మ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న దాన కార్యక్రమం వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ, ఎస్‌ఐల ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సోమ వారం కొమురవెల్లి అంజయ్య భాస్కర్‌ సత్యం, మాజీ ఎంపీటీసీ డీకొండ భూమేష్‌ తదితరుల కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈ కార్య క్రమంలో లోక్‌అదాలత్‌ సభ్యులు పల్లా కిషన్‌,  రాజేంద్రప్రసాద్‌, నిశాంత్‌, ప్రసాద్‌, నగేశ్‌ జూపా క స్వామి, రమేష్‌, దేవేందర్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising