ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలో చేరారు: Harish rao

ABN, First Publish Date - 2021-10-11T19:43:23+05:30

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల లేనిపోని మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబెట్టాయని గుర్తు చేశారు. ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలో చేరారని తెలిపారు.  వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడే గడ్డకు పడతారని హరీష్‌రావు అన్నారు. .

Updated Date - 2021-10-11T19:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising