ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనాలి: Minister gangula

ABN, First Publish Date - 2021-11-05T18:00:29+05:30

రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. రైతుల విషయంలో లాభ నష్టాలు చూడొద్దని తెలిపారు. ఈ పంట మాత్రమే ప్రభుత్వం కొంటుందని స్పష్టంచేశారు. కేంద్రంపై ఆందోళనకు రైతులు తమతో కలిసి రావాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-11-05T18:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising