ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ చేస్తున్న ఆందోళనలకు అర్థం ఉందా?: Gangula

ABN, First Publish Date - 2021-11-11T17:18:00+05:30

రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: రైతుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ చేస్తున్న ఆందోళనలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలను బీజేపీ తప్పు దోవ పట్టిస్తోందని విమర్శించారు. ధర్నా ఎందుకు చేస్తున్నారో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చేయాల్సింది తెలంగాణలో కాదు ఢిల్లీలో అని అన్నారు. బీజేపీ అబద్ధాల మీద బతుకుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ దొంగ మాటలు, దొంగ దీక్షలు నమ్మొదన్నారు. యాసంగి పంట కొనం అని ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

Updated Date - 2021-11-11T17:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising