ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN, First Publish Date - 2021-01-16T06:03:04+05:30

క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగు తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సుద్దాల లో ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించారు.

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనరావుపేట, జనవరి 15: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగు తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సుద్దాల లో ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, వైస్‌ ఎంపీపీ సుమలత, ఫ్యాక్స్‌ వైస్‌ చైర్మన్‌  మహేష్‌, సర్పంచ్‌ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   

చందుర్తి: మండలంలోని మూడపల్లిలో యునైటెడ్‌ స్పోర్ట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆరోరోజు శుక్రవారం వేములవాడ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని కిష్టం పేట, రామరావుపల్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.  సర్పంచ్‌ చిలుక ఆంజిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T06:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising