ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 నుంచి కేటీఆర్‌ గోల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-01-25T06:23:49+05:30

గోదావరిఖనిలో ఈనెల 29 నుంచి విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ గోల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు.

క్రికెట్‌ పోటీల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, జనవరి 24: గోదావరిఖనిలో ఈనెల 29 నుంచి విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ గోల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. ఆదివారం మార్కండేయకాలనీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో కోరుకంటి ప్రీయర్‌ లీగ్‌ కేటీఆర్‌ గోల్డ్‌కప్‌ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు రూ.50,116, రన్నరప్‌కు రూ.25,116 నగదు బహుమతిని అందించనున్నట్టు ఆయన చెప్పారు. పోటీలో పాల్గొనే వారు 9885730490నంబర్‌లో సంప్రదించాలని కోరారు.  కార్యక్రమంలో మేయర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప, కుమ్మరి శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, బొడ్డు రవీందర్‌, నూతి తిరుపతి, కళావతి, జాన్‌ కెనడి, జితేందర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising