ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు రానున్న మరో మూడు కంపెనీలు: మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2021-07-30T22:21:12+05:30

చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల అపెరల్ పార్కులో గోకుల్‌దాస్ ఇమేజస్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో కంపెనీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలోనే మరో మూడు కంపెనీలు రాబోతున్నాయని కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు అండగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆత్మహత్యలు నివారించగలిగామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-07-30T22:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising