ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల ఉద్ధరణ కోసమే దళితబంధు: కొప్పుల ఈశ్వర్‌

ABN, First Publish Date - 2021-08-16T23:46:13+05:30

తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉద్దరణ కోసమే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉద్దరణ కోసమే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో దళితబంధు పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలతో సీఎం ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. తరతరాలుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉదేశ్యంతో దళితబంధు పథకాన్ని ఫైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టారని కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

Updated Date - 2021-08-16T23:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising