ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడను ముఠాకోరు నగరంగా మార్చారు: కేశినేని నాని

ABN, First Publish Date - 2021-08-25T19:13:02+05:30

జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను ముఠాకోరు నగరంగా మార్చారన్నారు. టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ.. వైసీపీ నేతలకు రాచబాట వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేశినేని నాని అన్నారు.

Updated Date - 2021-08-25T19:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising