ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు: Mlc palla

ABN, First Publish Date - 2021-10-25T17:18:29+05:30

బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. బీజేపీ తీరుపై ఎన్నికల కమిషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడి చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దుబ్బాక తరహా సంఘటనలు హుజురాబాద్‌లో జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 27న రాజేందర్ లేదా ఆయన సతీమణి జమునా.. సొమ్మసిల్లి పడి ఆసుపత్రికి చేరే అవకాశం ఉందన్నారు. బీజేపీ నేతలు.. స్వీయ దాడులకు పాల్పడే అవకాశం ఉందని పల్లా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-10-25T17:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising