హుజూరాబాద్లో ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు
ABN, First Publish Date - 2021-07-29T15:30:02+05:30
దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ హుజురాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
కరీంనగర్: దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ హుజురాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-07-29T15:30:02+05:30 IST