ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతకక్షలతో వ్యక్తిపై దాడి

ABN, First Publish Date - 2021-02-25T13:16:56+05:30

జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దంది గ్రామంలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలి అయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దంది గ్రామంలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలి అయ్యాడు.  బర్లపాటి రాజేశ్వర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-02-25T13:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising