ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి మాధవి దేవి

ABN, First Publish Date - 2021-10-25T06:14:03+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని హైకోర్టు జడ్జి మాధవి దేవి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

స్వాగతం పలుకుతున్న న్యాయమూర్తి వినిల్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ టౌన్‌, అక్టోబరు 24 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారిని  హైకోర్టు జడ్జి మాధవి దేవి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌  స్వామివారి ప్రసాదం అందజేశారు.  అంతకుముందు జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, వేములవాడ న్యాయమూర్తి వినిల్‌కుమార్‌, ఆలయ ఏఈవో హరికిషన్‌, పర్యవేక్షకుడే శ్రీరాములు, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. 


Updated Date - 2021-10-25T06:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising