ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుక కావాలి

ABN, First Publish Date - 2021-01-18T05:46:47+05:30

ప్రజల పక్షాన కేంద్ర రా ష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిం చే గొంతుకలు కావాలని కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నా గుల సత్యనారాయణ అన్నా రు.

సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, జనవరి 17: ప్రజల పక్షాన కేంద్ర రా ష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిం చే గొంతుకలు కావాలని కాం గ్రెస్‌ జిల్లా  అధ్యక్షుడు నా గుల సత్యనారాయణ అన్నా రు. ఆదివారం సిరిసిల్ల లోని  పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌, ఉపాధ్యక్షులు వెంకటేష్‌, రెడ్డిమల్ల భాను,  అజ్మీర్‌ రోహిత్‌నాయక్‌, ప్రధాన కార్యదర్శి మల్లేశం, సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్షుడు శేఖర్‌, వేములవాడ నియోజకవర్గం అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు నవీన్‌, వంశీని  సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ వేములవాడ నియోజవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌, సిరిసిల్ల, వేములవాడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, వెంకటస్వామి,  బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T05:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising