ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన గోనే ప్రకాష్‌రావు

ABN, First Publish Date - 2021-07-27T16:31:43+05:30

హుజూరాబాద్‌కు వెంటనే ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీకి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్‌కు వెంటనే ఉపఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌లో అధికార పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఖర్చు పెడుతున్న డబ్బులపై నిఘా పెట్టి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని  ఆ లేఖలో పేర్కొన్నట్లు గోనే ప్రకాష్ రావు తెలిపారు.

Updated Date - 2021-07-27T16:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising