ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-09-18T06:30:47+05:30

గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. వేములవాడ పట్టణంలోని గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, సెప్టెంబరు 17 : గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. వేములవాడ పట్టణంలోని గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేశ్‌ నిమజ్జనోత్సవ శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ శోభాయాత్ర ప్రశాంతంగా జరపాలన్నారు. ఎవరూ మద్యం తాగవద్దన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తరువాత లౌడ్‌ స్పీకర్లు వాడవద్దని అన్నారు. డీఎస్పీ చంద్రకాంత్‌, సీఐలు వెంకటేశ్‌, బన్సీలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఎస్‌ఐలు శేఖర్‌, రామచంద్రం, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising