ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు

ABN, First Publish Date - 2021-06-21T06:20:43+05:30

కరోనా నేపథ్యంలో గత ఏప్రిల్‌ 22 నుంచి మూసి వేసి ఉంచిన మల్లన్న క్షేత్రం రెండు నెలల అనంతరం ఆదివారం తెరుచు కుంది.

మల్లికార్జునస్వామిని దర్శించుకున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓదెల, జూన్‌ 20 : కరోనా నేపథ్యంలో గత ఏప్రిల్‌ 22 నుంచి మూసి వేసి ఉంచిన మల్లన్న క్షేత్రం రెండు నెలల అనంతరం ఆదివారం తెరుచు కుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో రెండు మండలాల నుండి భక్తులు ఆల యానికి చేరుకుని పూజలు నిర్వహించారు. భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వారలను దర్శించు కున్నారు. అలాగే మల్లన్నకు బోనాలను సమర్పించారు. ఇన్నాళ్లుగా ఆలయంలో నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి పునఃప్రారంభించారు. ఇప్పటి నుంచి క్షేత్రంలో అన్ని ఆర్జీత సేవలు నిర్వహించనున్నట్లు ఈవో రాజేంద్రం తెలిపారు. 

Updated Date - 2021-06-21T06:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising