ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజూరాబాద్‌లో దళితబంధు అమలుకు మరో రూ.500 కోట్లు

ABN, First Publish Date - 2021-08-23T17:31:06+05:30

దళితబంధు పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి  తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే తొలి విడతగా రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో దళిత బంధుకు మొత్తం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు విడుదల చేయనుంది. 


కాగా హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-23T17:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising