ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండగట్టులో రద్దీ

ABN, First Publish Date - 2021-01-27T06:05:10+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. లాక్‌డౌన్‌ అనంతరం మొదటిసారిగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

ఆలయ ఆవరణలో భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులతో పోటెత్తిన అంజన్న క్షేత్రం

మల్యాల, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. లాక్‌డౌన్‌ అనంతరం మొదటిసారిగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో కొండంతా రద్దీగా మారింది. క్యూలైన్‌లు నిండిపోగా సీతమ్మ కన్నీటి గుంతల వరకు బారులు తీరారు. భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేక పూజలు జరిపారు. అనంతరం భేతాలుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. పూజల కోసం వందలాది వాహనాలు కొండ పైకి చేరాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-27T06:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising