ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రిని కలిసిన బీఎంఎస్‌ నాయకులు

ABN, First Publish Date - 2021-12-26T06:06:13+05:30

కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని శనివారం రామగుండం బీఎంఎస్‌ నాయకులు ఢిల్లీలో కలిశారు.

కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, డిసెంబరు 25: కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని శనివారం రామగుండం బీఎంఎస్‌ నాయకులు ఢిల్లీలో కలిశారు. ఆయనకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకు ఉపాధి, ఇతర అంశాలపై వినతిపత్రం అందించినట్టు బీఎంఎస్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూనియన్‌ నాయకులు కల్లోల భట్టాచార్య, కంది శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, యాదవరాజు ఉన్నారు. 

Updated Date - 2021-12-26T06:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising