ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-11-01T20:33:05+05:30

హుజురాబాద్‌లో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోకుండా టీఆర్ఎస్ నేతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్‌లో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో శ్రమించిన బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ అభినందించారు.

Updated Date - 2021-11-01T20:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising