ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-23T06:51:08+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ళు దాటి అర్హులైనవారు వేసుకోవాలని జడ్పీ సీ ఈవో శ్రీనివాస్‌ అన్నారు.

తుర్కలమద్దికుంటలో కొవిడ్‌ క్యాంపును పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ 

పెద్దపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 22 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ళు దాటి అర్హులైనవారు వేసుకోవాలని జడ్పీ సీ ఈవో శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలో రా గినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కొవిడ్‌ శిబిరాన్ని జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ పరిశీలించారు. వెంట ఎంపీడీవో రాజు, ఎంపీవో సుద ర్శన్‌, సర్పంచ్‌ తంగెళ్ల జయపద్ర-సంజీవరెడ్డి, వైస్‌ ఎం పీపీ ముత్యాల రాజయ్య, కోఆప్షన్‌ సభ్యులు హబీబ్‌, వైద్యులు ఫణీంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T06:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising