ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీ సమావేశానికి సభ్యుల గైర్హాజరు

ABN, First Publish Date - 2021-08-02T06:11:52+05:30

జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ముహూర్తం కలిసి రావడంలేదు. వరుసగా సమావేశాలకు సభ్యులు గైర్హాజరవుతుండడంతో వాయిదాపడడం ఆనవాయితీగా కొనసాగుతున్నది.

సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాయిదా వేసినట్లు ప్రకటించిన చైర్‌పర్సన్‌ 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 1: జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ముహూర్తం కలిసి రావడంలేదు. వరుసగా సమావేశాలకు సభ్యులు గైర్హాజరవుతుండడంతో వాయిదాపడడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు ఒక్కరు కూడా హాజరుకాలేదు.అరగంటసేపు వేచిచూసిన అనంతరం చైర్‌పర్సన్‌ విజయ సభ్యులు గైర్హాజరైనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి సీఈవో ప్రియాంకతోపాటు జిల్లా అధికారులు, జడ్పీ అధికారులు హాజరయ్యారు. అనంతరం ఇటీవలే సీఈవోగా బాధ్యతలను స్వీకరించిన ప్రియాంకను జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ శాలువాతో సత్కరించారు. 

Updated Date - 2021-08-02T06:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising