ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJPకి ఓటు వేశారని..కోపంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ధర్నా

ABN, First Publish Date - 2021-11-08T16:35:37+05:30

వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రెడ్డిపల్లి గ్రామం రైతులు మండిపడుతున్నారు. మా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అడిగితే..మీరు బీజేపీకి ఓటు వేశారని..అందుకే మీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, అధికార పార్టీ వ్యక్తులు రైతులపై మండిపడుతున్నారని గ్రామ రైతులు తెలిపారు. దీంతో గ్రామ రైతులు రోడ్డు మీదకు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-08T16:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising