ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాపై దృష్టి సారించాం

ABN, First Publish Date - 2021-08-01T03:09:00+05:30

ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్: ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో సీపీ సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల విషయంలో ప్రజలు అభద్రతా భావానికి గురికావద్దన్నారు. శాంతి భద్రతలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి సారించామన్నారు. సోషల్ మీడియాను ఒక్కోసారి నమ్మలేని పరిస్థితి ఉందన్నారు. అప్రమత్తతో ఉన్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2021-08-01T03:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising