ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డిలో 400 ఎకరాలకు పైగా నీట మునిగిన పంట..రైతుల ఆవేదన

ABN, First Publish Date - 2021-04-14T17:06:52+05:30

దోమకొండ బిబిపేట మండలాల్లోని ఐదు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. కాళేశ్వరం వాటర్‎తో మానేరు డ్యామ్ నిండటంతో..డ్యామ్ బ్యాక్ వాటర్‎తో 400 ఎకరాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: దోమకొండ బిబిపేట మండలాల్లోని ఐదు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. కాళేశ్వరం వాటర్‎తో మానేరు డ్యామ్ నిండటంతో..డ్యామ్ బ్యాక్ వాటర్‎తో 400 ఎకరాలకు పైగా పంట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి ఇలా పంటలోకి నీరు రావడంతో ఆగ్రహం చెందుతున్నారు. నెల రోజుల పాటు నీటి విడుదల ఆపాలని  రైతులు అధికారులను కోరారు. నీటి విడుదలను ఆపకపోతే..ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సివుంటుందని రైతులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-14T17:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising