ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లా: రైతుల రాస్తారోకో...

ABN, First Publish Date - 2021-12-07T18:02:04+05:30

మాచరెడ్డి మండలం, పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాచరెడ్డి మండలం, పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. టోకెన్‌లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని, రోడ్డుపై కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు రోడ్డుకు ఇరు వైపులా నిలిచిపోయాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-12-07T18:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising