ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-12-05T16:33:00+05:30

కామారెడ్డి జిల్లా: క్యాసంపల్లి గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: క్యాసంపల్లి గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 20 రోజుల క్రితం డయాలసిస్‌తో బాధపడుతూ హైదరాబాద్, గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స చేస్తుండగా.. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యులు కొండల్ రెడ్డికి చికిత్స అందించినా ఫలితం  దక్కలేదు. శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. ఆయన కరోనాతో మరణించడంతో క్యాసంపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-12-05T16:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising