ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులు రద్దు

ABN, First Publish Date - 2021-02-25T08:04:32+05:30

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన ప్యాకేజీ-27పనులను ప్రభుత్వం రద్దు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన ప్యాకేజీ-27పనులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఎస్సారెస్పీ వెనుక జలాలను ఉపయోగించి ప్రత్యేక లిప్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష్మీ నరసింహస్వామి పేరిట ఈ లిప్టు ప్రాజెక్టును చేపట్టగా, సుమారు రూ.345.35 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.12.71కోట్ల పనుల్ని చేశారు. ఈ బిల్లులను చెల్లించి, మిగిలిన పనుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-02-25T08:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising