ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి త్రివేణి సంగమం వద్ద పిండప్రదానాలు బంద్‌

ABN, First Publish Date - 2021-04-23T06:00:22+05:30

నేటి నుంచి త్రివేణి సంగమం వద్ద పిండప్రదానాలు బంద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మహదేవపూర్‌, ఏప్రిల్‌ 22 : కరోనా ప్రభావం అన్నింటిమీద పడుతోంది. దినదినం కొవిడ్‌ కేసులు పెరుగుతోండడంతో పిండప్రదానాలను నిలిపివేస్తున్నారు. ఇం దులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు స్వచ్ఛందంగా శ్రార్థకర్మలను నిలిపివేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం నాయకులు గురువారం తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న క్రమంలో ఆ కార్యక్రమాలను బంద్‌ చేస్తున్నట్లు వివరించారు. కాళేశ్వరం వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని వారు తెలిపారు.

Updated Date - 2021-04-23T06:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising