ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బియ్యాల జనార్దన్‌రావు 19వ స్మారకోపన్యాసం

ABN, First Publish Date - 2021-02-27T05:39:28+05:30

నేడు బియ్యాల జనార్దన్‌రావు 19వ స్మారకోపన్యాసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, ఫిబ్రవరి 26: కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌ఆర్‌ఎం ప్రొఫెసర్‌, తెలంగాణవాది ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌రావు 19వ స్మారకోపన్యాసం ఆన్‌లైన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించనున్నట్లు బియ్యాల జనార్దన్‌రావు ఫౌండేషన్‌ సెక్రెటరీ ప్రొఫెసర్‌ ఇ.రేవతి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ల్యాండ్‌ అండ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ ఆఫ్‌ ట్రైబల్స్‌ ’అనే అంశంపై జరిగే సదస్సులో ప్రముఖ న్యాయవాది డాక్టర్‌ పల్లా త్రినాథ్‌రావు కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. సదస్సు అధ్యక్షులుగా ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు జరిగే ఆన్‌లైన్‌ సదస్సులో ఆసక్తి గలవారు జూమ్‌ ఐడీ 829 1335 4702, పాస్‌వర్డ్‌ 123456 ద్వారా పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ప్రొఫెసర్‌ రేవతి కోరారు.

Updated Date - 2021-02-27T05:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising