ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం: కడియం శ్రీహరి

ABN, First Publish Date - 2021-11-21T18:54:24+05:30

నరేంద్రమోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని కడియం శ్రీహరి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: నరేంద్రమోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని టీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లలో దేశ జీడీపీ తగ్గితే.. తెలంగాణ జీఎస్టీ పెరిగిందన్నారు. దేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. ఉద్యోగాల కల్పన లేకపోగా..ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని విమర్శించారు. ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. కేంద్రం ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కడియం శ్రీహరి అన్నారు.

Updated Date - 2021-11-21T18:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising