ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీ

ABN, First Publish Date - 2021-06-20T04:00:04+05:30

కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానదిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 70 టీఎంసీల వరద నీటిని పైపుల ద్వారా తరలించాలని కేబినెట్ సూచించింది. పులిచింతల ఎడమ కాలువను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాకలు సాగు నీరు అందివ్వాలని కేబినెట్‌లో ఆమోదించారు. కల్వకుర్తి ఎత్తపోతల పథకంలో నీటి నిల్వ సామర్థాన్ని 20 టీఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. 

Updated Date - 2021-06-20T04:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising