ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-12-20T19:31:05+05:30

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సబితా రెడ్డి గట్టిగా మాట్లాడేదని.. టీఆర్ఎస్‌లోకి వెళ్లిన తర్వాత నోరు పెగలడం లేదన్నారు. చేవెళ్ల ఆడబిడ్డ కాస్త.. దొరగారి సోదరి అయ్యిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు సబితా ఇంద్రారెడ్డికి పట్టవా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.


Updated Date - 2021-12-20T19:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising