ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులపై దాడి హేయమైన చర్య: జీవన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-09T20:23:16+05:30

సమస్యలపై నిలదీసిన విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అని జీవన్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం సందర్భంగా సమస్యలపై నిలదీసిన విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై స్పందించకుండా విద్యార్థులపై దాడి చేయడంతో పాటు మీడియాపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు ప్రజలు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం సహజమన్నారు. ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలే తప్ప దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్ట్స్‌టైల్ పార్కు ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 


భూములు కోల్పోయిన వారికి అన్యాయం చేశారే తప్ప ఏం ఒరగబెట్టారని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2021-03-09T20:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising