ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈలో బీటెక్‌ పేపర్‌-1 పరీక్ష ప్రారంభం

ABN, First Publish Date - 2021-02-25T11:53:33+05:30

మంగళవారం మొదలైన జేఈఈ పరీక్షల్లో భాగంగా బీటెక్‌ పేపర్‌-1 పరీక్షను బుధవారం నిర్వహించారు. మంగళవారం బి-ఆర్కిటెక్చర్‌, బి-ప్లానింగ్‌ పరీక్షలు జరిగిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంగళవారం మొదలైన జేఈఈ పరీక్షల్లో భాగంగా బీటెక్‌ పేపర్‌-1 పరీక్షను బుధవారం నిర్వహించారు. మంగళవారం బి-ఆర్కిటెక్చర్‌, బి-ప్లానింగ్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. బీటెక్‌ పేపర్‌-1 పరీక్షను రోజుకు రెండు షిఫ్టుల చొప్పున శుక్రవారం వరకూ నిర్వహించనున్నారు. గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులతో పోలిస్తే రసాయనశాస్త్రం కొంచెం కఠినంగా ఉందని విద్యార్థులు తెలిపారు.  కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి 87,797మంది, తెలంగాణ నుంచి 73,782మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2021-02-25T11:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising