ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-09-14T16:16:34+05:30

జిల్లాలోని గణపురం మండలం సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సింగరేణి రెస్క్యూ టీం, జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు భూపాలపల్లి మండలం గొర్లవిడు తండాకు చెందిన భూక్య రాజేందర్(27), రామ్ చరణ్(20)వారిగా పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2021-09-14T16:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising