ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జానారెడ్డి.. కేసీఆర్‌ తోడుదొంగలు

ABN, First Publish Date - 2021-04-15T09:12:07+05:30

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి-సీఎం కేసీఆర్‌లు తోడుదొంగలని.. బీజేపీని అడ్డుకునేందుకు డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయశాంతి 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత జానారెడ్డి-సీఎం కేసీఆర్‌లు తోడుదొంగలని.. బీజేపీని అడ్డుకునేందుకు డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులతో కేసీఆర్‌ డీల్‌ కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరిపోయారని విమర్శించారు. హాలియా బహిరంగ సభలో కేసీఆర్‌ మాటలు చూస్తే  నాగార్జునసాగర్‌లో ఓటమి భయం పట్టుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు. 2009లో కేసీఆర్‌ నిరాహార దీక్ష చేసిన ఐదేళ్ల తర్వాత తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-15T09:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising