ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janagama: ప్రైవేట్ బస్సు దగ్ధం ..26 మంది ప్రయాణికులు సురక్షితం

ABN, First Publish Date - 2021-10-18T12:29:44+05:30

జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం అయ్యింది. ఛత్తీస్‎ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా ఇంజన్‎లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్‎లో పొగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం అయ్యింది. ఛత్తీస్‎ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా ఇంజన్‎లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్‎లో పొగ రావడం చూసి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగుతుండటంతో ఫైర్ ఇంజన్‎కు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2021-10-18T12:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising