ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురితో సహా వరద కాలువలో దూకి తల్లి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-11-21T16:54:05+05:30

మెట్‌పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కూతురితో సహా వరద కాలువలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆత్మనగర్‎లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: మెట్‌పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కూతురితో సహా వరద కాలువలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆత్మనగర్‎లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి శనివారం తల్లి, కూతురు వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున కాలువలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను బయటికి తీశారు. మృతులు ఆత్మనగర్‌కు చెందిన వనజ(28), శాన్వి(6)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-11-21T16:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising