ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

ABN, First Publish Date - 2021-06-26T00:46:12+05:30

లాకప్‌డెత్‌‌లో మరణించిన మరియమ్మ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాకప్‌డెత్‌‌లో మరణించిన మరియమ్మ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతల్లా తాము రాత్రిపూట వెళ్లి టీఆర్‌ఎస్‌ నేతల్ని కలవలేదని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని తాము నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కొందరు పోలీసులు కావాలనే దళితులపై దాడులు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2021-06-26T00:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising