ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ-టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-11-29T23:21:26+05:30

వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు లాభం లేదన్నారు. రైతులకు వరి సాగు మానేయాలని చెప్పడం సరికాదన్నారు. యాసంగి తర్వాత.. ముందు పండిన పంటను కొనాలని ఆయన సూచించారు. బీజేపీ-టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే.. రైతుల కోసం కాదన్నారు. 

Updated Date - 2021-11-29T23:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising