ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చచ్చిన పాము కాంగ్రెస్.. దాని గురించి ఆలోచించక్కర్లేదు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-02-23T19:55:33+05:30

నల్లగొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్ల కాలంలో మోదీ చేసిందేమిటో... తెలంగాణలో కేసీఆర్ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల ఆదాయం తుంచేసింది బీజేపీయేనన్నారు. చచ్చిన పాము కాంగ్రెస్ అని... ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తాచుపాములా కాటేసేందుకు వస్తున్న బీజీపీ గురించి ఆలోచించాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 



Updated Date - 2021-02-23T19:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising