ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారు: Jagadeesh reddy

ABN, First Publish Date - 2021-07-15T22:09:06+05:30

జగన్‌ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారు: Jagadeesh reddy

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: ఇరు రాష్ట్రాల నీటి వాటాల విషయంలో ముందుగా సుప్రీంకోర్టును తామే ఆశ్రయించామని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇప్పుడు మళ్లీ కోర్టుని ఆశ్రయిస్తోందన్నారు. శ్రీశైలం, సాగర్ నీటిని ఉమ్మడి పాలనలో ఇష్టారీతిన వాడుకుని తెలంగాణ ప్రజలను వలసపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలను కోరడం ఏపీ ప్రభుత్వం చేతగానితనమన్నారు. స్నేహహస్తాన్ని అందుకోలేక జగన్‌ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2021-07-15T22:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising