ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

ABN, First Publish Date - 2021-05-09T14:41:52+05:30

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందిజ కరోనా విజృంభణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : జిల్లాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందిజ కరోనా విజృంభణ నేపథ్యంలో చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలు ఆలయ అధికారులు నిలిపివేశారు. ఈ నెల 11వ తేదీన అమావాస్య సందర్భంగా పూజలకు పేరుగాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయంగా భక్తులు పూజిస్తారు. అయితే.. నేటి నుంచి 18వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు అనుమతి ఉండదని దేవస్థానం చైర్ పర్సన్ అరుణ రాజిరెడ్డి ప్రకటించారు.

Updated Date - 2021-05-09T14:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising