ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రం

ABN, First Publish Date - 2021-05-14T09:08:17+05:30

కరోనా బారినపడిన ఉద్యోగుల కోసం 10 పడకలతో రాజ్‌భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ప్రారంభించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి):  కరోనా బారినపడిన ఉద్యోగుల కోసం 10 పడకలతో రాజ్‌భవన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ప్రారంభించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆహారంతోపాటు మందులు, ఇతర వైద్యసేవలు అందిస్తారు. కాలనీ సంఘాలు ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్‌ సూచించారు. గవర్నర్‌ భర్త నెఫ్రాలజిస్ట్‌ సౌందరరాజన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధి విశాల్‌ ఆర్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T09:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising