ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి

ABN, First Publish Date - 2021-04-23T15:23:44+05:30

కామారెడ్డి జిల్లా: రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీర్ ఇంతియాజ్ అలీ (58) కరోనాతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీర్  ఇంతియాజ్ అలీ (58) కరోనాతో మృతి చెందారు. ఈనెల 15న మీర్ ఇంతియాజ్ అలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి మీర్ ఇంతియాజ్ అలీ అక్కడే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు.

Updated Date - 2021-04-23T15:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising