ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-03T23:35:21+05:30

జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగులాంబ గద్వాల: జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్‌లో సురేష్ జువెలరీ షాప్ దొంగతనం కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను  పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 11.50 లక్షల రూపాయల విలువైన 20 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-03T23:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising