ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నాలకుంట చెరువు ఆక్రమణపై ఎన్జీటీలో విచారణ

ABN, First Publish Date - 2021-09-16T00:06:43+05:30

సూర్యాపేట కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: సూర్యాపేట కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. చెరువును ఆక్రమణ చేసి రియల్‌ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలయింది. సూర్యాపేట కలెక్టర్, టీపీసీబీ, చిన్న నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్, రెండు రియల్ఎస్టేట్ సంస్థలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారి, టీపీసీబీ, సూర్యాపేట కలెక్టర్, రాష్ట్ర పర్యావరణ సంస్థ, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈలను నియమించింది. తదుపరి విచారణను అక్టోబర్ 26కు ఎన్జీటీ వాయిదా వేసింది. 


Updated Date - 2021-09-16T00:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising